Breaking News

అందరూ చూస్తుండగానే కొత్తగా వేసిన రోడ్డును..


Published on: 22 Oct 2025 17:06  IST

బిహార్ రాష్ట్రంలో జనం బరితెగిస్తున్నారు. గతంలో కొంతమంది జనం అప్పుడే వేసిన రోడ్డును పాడు చేసి డాంబర్ తీసుకెళ్లిపోయారు. మరో ఘటనలో కాంక్రీట్ తీసుకెళ్లిపోయారు. తాజాగా, కూడా ఓ సంఘటన చోటుచేసుకుంది.ఓ మహిళ కొత్తగా వేసిన కాంక్రీట్ రోడ్డును పాడు చేసి కాంక్రీట్ ఎత్తుకెళ్లిపోయింది. అది కూడా అందరూ చూస్తుండగానే కొంచెం కూడా భయపడకుండా కాంక్రీట్ తీసుకెళ్లిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి