Breaking News

పీఈటీ టీచర్‌‌పై విద్యార్థి సంఘాల దాడి


Published on: 23 Oct 2025 11:20  IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న పీఈటీ టీచర్ పై భజరంగ్ దళ్, ఏబీవీపీ విద్యార్థి సంఘాల దాడి చేశారు. విద్యార్థినుల పట్ల పీఈటీ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ భజరంగ్ దళ్, ఏబీవీపీ నాయకులు దాడికి దిగారు. పీఈటీ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణల నేపథ్యంలో దాడి చేశారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.

Follow us on , &

ఇవీ చదవండి