Breaking News

పండగ కోసం వచ్చి ప్రమాదంలో మృతి..


Published on: 24 Oct 2025 12:22  IST

ఆ ఇద్దరు తల్లీకొడుకులు పండగ కోసం బంధువుల ఇంటికి వచ్చారు. దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. బంధువులతో సరదాగా గడిపారు. ఎంతో సంతోషాలను పంచుకుని తిరిగి వారింటికి పయనమయ్యారు ఇద్దరు. కానీ అదే వారికి చివరి జర్నీ అవుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో తల్లీ కొడుకులు ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలిసిన బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Follow us on , &

ఇవీ చదవండి