Breaking News

రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీకొట్టింది ఇతడే


Published on: 24 Oct 2025 15:52  IST

కర్నూలు ప్రజానగర్‌కు చెందిన శివశంకర్ రాంగ్‌రూట్‌లో బైక్‌పై దూసుకెళ్లడంతో జరిగిన ఘోర ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. శివశంకర్ అర్థరాత్రి 2.30 గంటలకు చిన్నటేకూరు వైపు ఎందుకు వెళ్లాడో కుటుంబ సభ్యులకూ తెలియరాలేదు. అక్టోబర్‌ 24న పెళ్లి చూపులు ఉండగా, ముందు రోజు రాత్రి ఇంటి నుంచి బయల్దేరడం ప్రశ్నార్థకంగా మారింది. హైవేపై బస్సును ఢీకొట్టిన బైక్‌ బస్సు కింద ఇరుక్కుపోవడంతో మంటలు చెలరేగి బస్సు దగ్ధమైంది. 

Follow us on , &

ఇవీ చదవండి