Breaking News

ఇటువైపు నుంచి 786.. అటువైపు నుంచి 1376


Published on: 30 Apr 2025 15:24  IST

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ విషయంలో భారత్‌ కఠిన చర్యలు తీసుకుంది. ఇందులోభాగంగా ఆయా వీసాల కింద భారత్‌లో ఉన్న పాక్‌ పౌరులను నిర్ణీత గడువులోగా స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశించింది. దీంతో పాక్‌ దేశీయులు భారత్‌ను వీడుతుండగా.. అక్కడ ఉన్న భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు. ఇందులోభాగంగా ఏప్రిల్ 24-29 మధ్య పంజాబ్‌లోని అటారీ- వాఘా సరిహద్దు గుండా 786 మంది పాకిస్థానీయులు స్వదేశానికి వెళ్లగా.. అదే సమయంలో అక్కడినుంచి  1,376మంది భారతీయులు తిరిగి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి