

అధిక ధరల కారణంగా పసిడి (Gold) వన్నె తగ్గింది. జనవరి-మార్చి మధ్య కాలంలో డిమాండ్ 15 శాతం పడిపోయి, 118.1 టన్నులకు చేరిందని బుధవారం ప్రపంచ స్వర్ణ మండలి (WCG) వెల్లడించింది. ధరలు ఎక్కువగా ఉండటంతో విలువపరంగా చూసుకుంటే 22 శాతం పెరిగి, రూ.94,030 కోట్లకు చేరిననప్పటికీ.. డిమాండ్ మాత్రం తగ్గింది. 2025లో భారత గోల్డ్ డిమాండ్ 700 టన్నుల నుంచి 800 టన్నుల మధ్యలో ఉంటుందని డబ్ల్యూజీసీ అంచనా వేసింది.
ఇవీ చదవండి
-
- 18 Jun,2025
నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు ప్రారంభం..
Continue Reading...
-
- 18 Jun,2025
ట్రంప్కు ఝలక్ ఇచ్చిన ప్రధాని మోదీ
Continue Reading...
-
- 17 Jun,2025
EPFO వినియోగదారులకు రూ. 7 లక్షల ఉచిత బీమా..
Continue Reading...
-
- 17 Jun,2025
ఆ ఒక్క రోజే 600 మంది ఫోన్లు ట్యాప్.
Continue Reading...
-
- 17 Jun,2025
మనసులు గెలుచుకున్న సచిన్..
Continue Reading...
-
- 17 Jun,2025
టీసీఎస్ కొత్త పాలసీ..బెంచ్పై ఇక 35 రోజులు మాత్రమే!
Continue Reading...
-
- 17 Jun,2025
ఏడ్చుకుంటూ పోలీస్స్టేషన్కు వచ్చిన చిన్నారి..
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని