Breaking News

ఇండియాలో మొదటి జాంబీ


Published on: 17 Nov 2025 11:48  IST

ఇండియాలో మొదటి సారి మంజునాథ్ పూజారీ అనే యువకుడు జాంబీ అవతారం ఎత్తాడు.జాంబీలా మారటం కోసం ఏకంగా 30 నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. తనను తాను జాంబీ మ్యాన్‌గా ప్రకటించుకున్నాడు.ఇక, ఇండియన్ జాంబీ మ్యాన్ మంజునాథ్ పూజారీ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. వాటిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇప్పటి వరకు విదేశాల్లో మాత్రమే ఇలాంటి వారు ఉండేవారు. ఇప్పుడు ఇండియాలో కూడా ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది’..

Follow us on , &

ఇవీ చదవండి