Breaking News

భారీ ఎన్ కౌంటర్..మావోయిస్ట్ అగ్రనేతలు మృతి.!


Published on: 18 Nov 2025 10:29  IST

మారేడుమిల్లిల్లో మావోయిస్టులు, భద్రత బలగాల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో పలువురు అగ్రనేతలు మృతి చెందినట్లు సమాచారం. ఇప్పటికీ రెండు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. అక్కడి లోతట్టు అటవీ ప్రాంతాల్లో మావోయిస్ట్ అగ్ర నేతలు షెల్టర్ తీసుకున్నారనే విశ్వసనీయ సమాచారంతో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కాల్పులు జరిపాయి. ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ అగ్రనేతలు మరణించినట్టు సమాచారం. అయితే అధికారికంగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి