Breaking News

రైతులకు శుభవార్త.. నేడే అకౌంట్లోకి రూ.7,000!


Published on: 19 Nov 2025 11:04  IST

అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, పీఎం కిసాన్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు జమ చేయనుంది. కూటమి అధికారంలోకి వస్తే సాగుకు ఆర్థిక భరోసా కేంద ఏడాదికి రూ.20 వేలను అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇప్పుడు పథకాన్ని అమలుచేస్తున్నారు. మొత్తం మూడు విడతల్లో పీఎం కిసాన్‌తో కలిపి నగదు అందించనున్నారు. ఇప్పటికే ఆగస్టు 2న మొదటి విడత అందించారు. బుధవారం రెండో విడత అందించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి