Breaking News

ప్రత్యూష మృతి కేసు...తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీమ్ కోర్ట్


Published on: 20 Nov 2025 14:36  IST

తెలుగు సినీ వినీలాకాశంలోకి తారాజువ్వలా దూసుకు వెళుతున్న తరుణంలో నటి ప్రత్యూష ను ప్రేమపాశం నింగి నుండి నేలకు దించేసింది. అంతేకాదు... మట్టిలో కలిసి పోయేలా చేసింది. ఇది జరిగి 23 సంవత్సరాలు గడిపోయింది. ఇంటర్మీడియట్ చదువుతుండగా ప్రేమలో పడిన ప్రత్యూష, సిద్ధార్థ్‌ రెడ్డి ఆ తర్వాత వేర్వేరు రంగాల్లోకి వెళ్ళిపోయారు.తాజాగా వాదనలను విన్న జస్టిస్ రాజేశ్‌ బిందల్, జస్టిస్ మన్మోహన్ లతో కూడాఇన సుప్రీమ్ కోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసినట్టు ప్రకటించింది.

Follow us on , &

ఇవీ చదవండి