Breaking News

యముడి వేశంలో టీచర్.. ఎందుకో తెలుసా?


Published on: 24 Nov 2025 16:46  IST

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామంలో గంజాయి, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యమధర్మ రాజు రూపంలో రాచకొండ ప్రభాకర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా యువత గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటుపడి అమూల్యమైన జీవితాన్ని కోల్పోతున్నారన్నారు. అంతేకాకుండా మత్తు పదార్థాల కారణంగా ప్రమాదాల రూపంలో ఏమీ తెలియని అమాకులను బలితీసుకుంటున్నారని తెలిపారు. నో డ్రగ్స్ సేవ్ లైఫ్ అంటూ పిలుపునిచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి