Breaking News

భారత్ ఘోర పరాజయం...


Published on: 26 Nov 2025 13:05  IST

గువాహటి టెస్టులో టీమిండియా ఘోరంగా ఓడింది. సౌతాఫ్రికా బౌలర్ సైమన్ హార్మర్ ఆరు వికెట్లు తీసి.. భారత్ ఓటమిని శాసించాడు. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 140 పరుగులకే కుప్పకూలింది. దీంతో 408 పరుగుల భారీ తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. ఈ విజయంతో 2-0తో ప్రొటీస్ జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement