Breaking News

పటిష్ట రాజ్యాంగం తోనే ప్రజాస్వామ్యం మనుగడ


Published on: 26 Nov 2025 18:39  IST

భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలకు రాజ్యాంగమే బలమని, ప్రతి వ్యక్తికి సమాన హక్కులు కల్పిస్తూ జాతీయ ఐక్యత సమగ్రతకు పెద్దపీట సిద్దిపేట జిల్లా తొగుట మండల బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని వెంకట్రావుపేటలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దేశ అభివృద్ధిలో రాజ్యాంగ నిర్మాతల సహకారం మరువలేమన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి