Breaking News

ప్రతి వ్యక్తికి రాజ్యాంగమే ప్రధాన ఆధారం


Published on: 26 Nov 2025 18:49  IST

దేశంలో ప్రతి వ్యక్తికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు లభించడానికి మన రాజ్యాంగమే ప్రధాన ఆధారం అని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. బుధవారం వరంగల్ కలెక్టరేట్‌లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సత్య శారద అధికారులు, సిబ్బందితో కలిసి రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి