Breaking News

మాతోనే సుస్థిరాభివృద్ధి


Published on: 02 Dec 2025 10:33  IST

ఎన్డీయేతోనే ఏపీ సుస్థిరాభివృద్ధి చెందుతుంది. మా మిత్రుడు పవన్‌కల్యాణ్‌ చెప్పినట్టు, పదిహేనేళ్ల పాటు మా ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారంలో ఉండాలి. అప్పుడే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన సాకారమవుతాయి. సంక్షేమం, అభివృద్ధి విషయంలో నాదీ, పవన్‌దీ ఒకే ఆలోచన. మాకు ప్రధాని నరేంద్రమోదీ సహకరిస్తున్నారు’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యంగా తలసరి ఆదాయాన్ని మూడు లక్షల నుంచి 58 లక్షలకు పెంచటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం అని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement