Breaking News

ఆర్థిక కారిడార్‌ అమరావతి


Published on: 03 Dec 2025 15:13  IST

రాజధాని అమరావతి ఎకనామిక్‌ కారిడార్‌గా అవతరించబోతోంది. ఇటీవల సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అమరావతి ఎకనామిక్‌ జోన్‌లో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కృష్ణా, ఎన్‌టీఆర్‌, ఏలూరు, త్వరలో ఏర్పడబోయే మార్కాపురం జిల్లాలుంటాయి. ఈ నేపథ్యంలో అమరావతి ఎకనామిక్‌ కారిడార్‌కు త్వరలోనే రూపకల్పన జరగనుంది.

Follow us on , &

ఇవీ చదవండి