Breaking News

సాహో రుతురాజ్..కెరీర్‌లో తొలి వన్డే సెంచరీ..


Published on: 03 Dec 2025 17:23  IST

భారత్–సౌతాఫ్రికా మధ్య రెండో వన్డే రాయ్‌పూర్‌లో జరుగుతోంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు రోహిత్, యశస్వి త్వరగా ఔటైనా కోహ్లీ–రుతురాజ్ జోడీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. రుతురాజ్ గైక్వాడ్ 77 బంతుల్లో తొలి వన్డే సెంచరీ సాధించగా, విరాట్ కోహ్లీ 47 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. తొలి వన్డే గెలిచిన భారత్ ఈ మ్యాచ్‌తో సిరీస్ ఖాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి