Breaking News

పాకిస్తాన్ గ‌డ్డ‌పై మ‌హావ‌తార్ న‌ర‌సింహ ఉగ్ర‌రూపం..


Published on: 03 Dec 2025 18:29  IST

భారీ హీరోలు లేరు… పెద్దగా మార్కెటింగ్ లేదు… ప్రమోషన్స్ హడావుడి ఏదీ లేదు. అయినా బాక్సాఫీస్‌ను శాసించి, ఏకంగా రూ.300 కోట్ల కలెక్షన్స్ సాధించి, భారతదేశంలోనే అత్యధిక వసూళ్లు చేసిన యానిమేటెడ్ సినిమాగా రికార్డు సృష్టించింది ‘మహావతార్ నరసింహ’.అయితే తాజాగా మ‌హావ‌తార్ న‌ర‌సింహా చిత్రాన్ని పాకిస్థాన్‌లోని కరాచీ స్వామి నారాయణ దేవాలయంలో ప్రదర్శించగా వందలాది పాకిస్థాని హిందువులు హాజరయ్యారు. నరసింహ అవతారం కథను పెద్ద తెరపై చూడడం వారికి భావోద్వేగ క్షణాలను మిగిల్చింది.

Follow us on , &

ఇవీ చదవండి