Breaking News

పరిశ్రమల భూముల్లో 50 శాతం ప్రజా అవసరాలకే


Published on: 04 Dec 2025 17:10  IST

పరిశ్రమలకు చెందిన భూములను అతి తక్కువ ధరకే ధారాదత్తం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సనత్ నగర్‌లోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్‌లతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రూ.5 లక్షల కోట్ల భారీ కుంభకోణానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం తెరతీసిందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి