

ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ బాధ్యతలతో బిజీగా ఉన్నా, తన సొంత గ్రామంలో వ్యవసాయాన్ని ప్రేమతో కొనసాగిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా అగర్తిపాలెంలోని తన ఆరు ఎకరాల పొలాల్లో సన్నరకం వరి సాగు చేసి ఎకరాకు 65 బస్తాల శ్రేష్ఠ దిగుబడి సాధించారు.మంత్రి పద్ధతిని చూసి పలువురు రైతులు ప్రేరణ పొందుతున్నారు. రైతుగా, మంత్రిగా రామానాయుడు ప్రశంసలు అందుకుంటున్నారు.
ఇవీ చదవండి
-
- 19 Jun,2025
విదేశాలకు ధ్వంసమైన ఎయిరిండియా బ్లాక్బాక్స్..!
Continue Reading...
-
- 19 Jun,2025
భారత్-పాక్ యుద్ధాన్ని ఆపింది నేను కాదు..ట్రంప్
Continue Reading...
-
- 19 Jun,2025
శ్వేతసౌధంలో విందు ట్రంప్ది.. బిల్లు మునీర్ది..!
Continue Reading...
-
- 19 Jun,2025
ట్రంప్ గోల్డ్ కార్డ్ కోసం భారీగా దరఖాస్తులు..!
Continue Reading...
-
- 19 Jun,2025
ఏపీలోనూ రాజకీయ రచ్చ రాజేసిన ఫోన్ ట్యాపింగ్!
Continue Reading...
-
- 19 Jun,2025
ఇరాన్పై దాడికి అమెరికా రెడీనా..తేదీ ఖరారైనట్టేనా
Continue Reading...
-
- 19 Jun,2025
‘భారత్లో తయారీ’కి... చైనా పెట్టుబడులు
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని