Breaking News

అసెంబ్లీలో బీసీల వాణి వినిపిస్తా..


Published on: 05 Dec 2025 12:40  IST

బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల పెంపు, వారి సంక్షేమంపై అసెంబ్లీలో బీసీల వాణిని వినిపిస్తానని జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే నవీన్‌యాదవ్‌ తెలిపారు. స్థానిక సంస్థలు, గ్రేటర్‌ మన్సిపల్‌ ఎన్నికల్లో బీసీలకే సింహభాగం టికెట్ల కేటాయింపునకు కాంగ్రెస్‌ అగ్రనాయకత్వానికి తప్పక విన్నవిస్తానన్నారు. గురువారం సామ్రాట్‌ భవన్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం, బీసీ జేఏసీ జాతీయ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపుపై సంఘీభావం ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి