Breaking News

ప్రాణం ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తా


Published on: 08 Dec 2025 18:39  IST

నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని ఇడికూడా గ్రామంలో బీఆర్ఎస్, బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పాల్వాయి రమాదేవి శ్రవణ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. సోమవారం ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాజీ మంత్రి, దివంగత నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ప్రజలకు చేసిన సేవలకు అనుగుణంగా ఆయన కోడలుగా త‌న ప్రాణం ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో పాటు గ్రామ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి