Breaking News

భారత్‌కు మరో షాక్‌ ఇచ్చేందుకు రెడీ


Published on: 09 Dec 2025 12:22  IST

చౌకైన విదేశీ వస్తువులు అమెరికా ఉత్పత్తిదారులను దెబ్బతీస్తున్నాయని రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో కెనడియన్ ఎరువులు, భారతీయ బియ్యంతో సహా వ్యవసాయ దిగుమతులపై కొత్త సుంకాలను తీసుకోవడానికి సిద్ధంగా అమెరికా ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు సబ్సిడీ బియ్యం దిగుమతులు అమెరికా మార్కెట్లను దెబ్బతీస్తున్నాయని, దేశీయ ధరలను తగ్గిస్తున్నాయని వాదిస్తూ, ట్రంప్ కఠినమైన వైఖరి తీసుకోవాలని రైతులు ఒత్తిడి చేశారు. దీంతో సుంకాలు విధిస్తామని ట్రంప్ చెప్పినట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి