Breaking News

కొరత తీర్చలేక కొత్త డ్రామా..


Published on: 17 Dec 2025 16:38  IST

అవసరమైన యూరియా ఇవ్వలేక రైతులను హింసిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఇప్పుడు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ‘యాప్‌’ డ్రామాను తెరమీదికి తెచ్చింది. రైతులు రెండేండ్లుగా యూరియా కోసం ఎరువులు దుకాణాల వద్ద రాత్రి పగలు, ఎండా వాన అనే తేడా లేకుండా పడిగాపులు కాస్తున్న సంగతి తెలిసిందే. గంటల తరబడి నిలుచునే ఓపికలేక చెప్పులు, పాస్‌ పుస్తకాలను క్యూలో పెడుతున్నారు. అయినప్పటికీ యూరియా దొరకకపోవడంతో ఓపిక నశించిన రైతులు అనేక చోట్ల రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు

Follow us on , &

ఇవీ చదవండి