Breaking News

ఢిల్లీ సరిహద్దుల్లోని 9 టోల్ ప్లాజాలను తీసేయండి


Published on: 17 Dec 2025 18:15  IST

దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి ఏటా శీతాకాలంలో తీవ్రస్థాయికి చేరుకుంటున్న వాయు కాలుష్య సమస్యపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంక్షోభం వార్షిక లక్షణంగా మారిందని, దీన్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమని పేర్కొంది.కాలుష్యానికి వాహనాలు ప్రధాన కారణాల్లో ఒకటిగా గుర్తించిన న్యాయస్థానం, ఢిల్లీలోకి ప్రవేశించే సరిహద్దుల్లోని టోల్ ప్లాజాలు ట్రాఫిక్ ఆటంకాలు, క్యూలకు దారితీసి కాలుష్యాన్ని పెంచుతున్నాయని గుర్తించింది. 

Follow us on , &

ఇవీ చదవండి