Breaking News

పోలీసుల కస్డడీకి కీలక మావోయిస్టులు..


Published on: 19 Dec 2025 11:10  IST

ప్రసాదంపాడు వద్ద నలుగురు మావోయిస్టులు (Maoists) పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. వీరిని విజయవాడలో విచారించడానికి అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులు (AP Police) ఎంఎస్జే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మావోయిస్టులను విచారించడం ద్వారా కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు.ఈ విచారణలో కొంతమంది కీలక వ్యక్తుల గురించి, వారి సంఘటిత కార్యకలాపాల గురించి మరింత సమాచారం సేకరించే ఛాన్స్ ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి