Breaking News

బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ వార్డు మెంబర్లు


Published on: 19 Dec 2025 16:55  IST

జిల్లాలోని చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు,వార్డు మెంబర్లు కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌ లో చేరారు.మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో గులాబీ కండువాలను కప్పుకున్నారు.కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోహెబ్ ఉరహమాన్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షు లు వలి యొద్దీన్ ,వెంకటన్న , ఇటీవల కాంగ్రెస్ నుంచి గెలిచిన వార్డ్ మెంబర్లు అలివేలు రాములు, శారద కురుమూర్తి, పారిజాత నాగరాజు, మహేందర్, గోవర్ధన్ త పాటు మరో వంద మంది బీఆర్‌ఎస్‌లో చేరారు.

Follow us on , &

ఇవీ చదవండి