

జమ్మూ, అఖ్నూర్, రాజౌరిలో గత రాత్రి ఉద్రిక్తతల తర్వాత ప్రస్తుతం పరిస్థితి సాధారణంగా ఉంది. పాక్ వైపునుంచి డ్రోన్ దాడులు, కాల్పులు జరగలేదని సమాచారం. పంజాబ్లో ఫిరోజ్పూర్, పఠాన్కోట్లో పరిస్థితి సాధారణంగా ఉన్నప్పటికీ, అమృత్సర్లో మాత్రం రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. విద్యుత్ సరఫరా పునరుద్ధరించినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంట్లోనే ఉండాలని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. అధికారుల సూచనలు తదుపరి సమాచారం వరకు పాటించాలని విజ్ఞప్తి.
ఇవీ చదవండి
-
- 24 Jun,2025
ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల..
Continue Reading...
-
- 24 Jun,2025
ఓయూ పరిధిలో వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలు విడుదల
Continue Reading...
-
- 24 Jun,2025
డిగ్రీ కోర్సుల ఇన్స్టంట్ పరీక్షా తేదీల ఖరారు
Continue Reading...
-
- 24 Jun,2025
ప్రజావాణికి రాకుంటే షోకాజ్.. కలెక్టర్ వార్నింగ్
Continue Reading...
-
- 24 Jun,2025
సబితా ఇంద్రారెడ్డిని విమర్శిస్తే ఊరుకోం..?
Continue Reading...
-
- 24 Jun,2025
పనులు చేయకుండానే బిల్లులు స్వాహా..!
Continue Reading...
-
- 24 Jun,2025
268 మంది భారతీయులతో ఢిల్లీకి చేరుకున్న విమానం
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని