Breaking News

రారండోయ్‌.. గిరిజన మ్యూజియం చూసొద్దాం


Published on: 23 Dec 2025 14:59  IST

భద్రాచలం రాములవారి దర్శనానికి వచ్చే భక్తులకు చూడచక్కని ప్రదేశంగా ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియం గుర్తింపు పొందింది. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదాన్ని ఆస్వాదించవచ్చు. గంటల తరబడి వీక్షించినా తనివి తీరని గిరిజన సంప్రదాయ పరికరాలు, ఆవాసాలు కనువిందు చేస్తున్నాయి. వ్యవసాయమే జీవనాధారంగా చేసుకున్న అడవి బిడ్డల సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఈ మ్యూజియం సాక్షాత్కరిస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి