Breaking News

ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి


Published on: 23 Dec 2025 15:50  IST

ప్రస్తుతం అందరూ క్వాంటమ్‌ టెక్నాలజీ గురించే ఆలోచిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆధునిక పరిశోధల కేంద్రంగా అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ ఉంటుందని చెప్పారు. వేలాది టెక్‌ విద్యార్థులతో ఆన్‌లైన్‌లో ‘క్వాంటమ్‌ టాక్‌’ నిర్వహించిన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. అన్ని రంగాల్లోనూ క్వాంటమ్ కంప్యూటింగ్‌ పనిచేయబోతోందన్నారు. క్యూబిట్‌, వైసర్‌ సంస్థలతో కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.తిరుపతిలో స్పేస్‌ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాం’’ అని చంద్రబాబు వివరించారు.

Follow us on , &

ఇవీ చదవండి