

దంపతుల మధ్య చెలరేగిన ఘర్షణ ఇద్దరు నిండు ప్రాణాలు తీసింది. తమ అక్కతో గొడవ పడుతున్నాడని.. బావపై ఇద్దరు బావమర్దులు గొడవకు దిగారు. అది పెద్ద ఘర్షణగా మారింది. చివరికి ఆ బావ, తన ఇద్దరు బావమర్దులను శూలంతో పొడిచి హత్య చేశాడు. ఈ ఘర్షణను అడ్డుకోబోయిన మరో వ్యక్తికి కూడా గాయాలు అయ్యాయి. మృతదేహాలను పోస్టుమర్టం నిమిత్తం సీలేరు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి కేజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి
-
- 19 Jun,2025
‘భారత్లో తయారీ’కి... చైనా పెట్టుబడులు
Continue Reading...
-
- 19 Jun,2025
ఐ లవ్ పాకిస్తాన్.. యుద్ధం ఆపిన ఘనత నాదే..ట్రంప్
Continue Reading...
-
- 19 Jun,2025
దేవాదుల గోదావరి బేసిన్లోనే ఉన్నదా?
Continue Reading...
-
- 19 Jun,2025
ఏపీతో సాగునీటి యుద్ధం..రంగంలోకి కేసీఆర్
Continue Reading...
-
- 19 Jun,2025
ఎకానమీ పై వార్ ఎఫెక్ట్.. సంక్షోభంలోకి దేశ ఆర్థిక వ్యవస్థ
Continue Reading...
-
- 19 Jun,2025
వణుకుతున్న టెహ్రాన్
Continue Reading...
-
- 19 Jun,2025
ఐబీపీఎస్ పోస్టులకు రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్…
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని