Breaking News

టెస్టులకు గుడ్‌బై.. కోహ్లీకి దక్కే పెన్షన్ ఎంతంటే..


Published on: 12 May 2025 15:04  IST

బీసీసీఐ ఆటగాళ్ల శ్లాబులను బట్టి శాలరీలు, ప్రాతినిధ్యం వహించిన మ్యాచులను బట్టి పెన్షన్‌లు అందిస్తుంది. ఏ-ప్లస్ గ్రేడ్ కలిగిన విరాట్ కోహ్లీ బోర్డు నుంచి ఏడాదికి రూ.7 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు. బీసీసీఐ రూల్స్ ప్రకారం 25 లేదా అంతకంటే ఎక్కువ టెస్టులు ఆడిన ప్లేయర్లకు నెలకు రూ.70 వేల పెన్షన్ ఇస్తారు. కాని బీసీసీఐ నుంచి కోహ్లీకి పెన్షన్ రాదు. టీ20లు, టెస్టుల నుంచి తప్పుకున్న కోహ్లీ.. ఇకపై వన్డేల్లో కొనసాగనుండటమే దీనికి కారణంగా చెప్పొచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి