

జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియానికి ఈరోజు బాంబు బెదిరింపులు వచ్చినట్లు స్పోర్ట్స్ కౌన్సిల్ అధికారిక ఈమెయిల్ ఐడీకి ఈ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు అదనపు ఎస్పీ లలిత్ శర్మ చెప్పారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని స్టేడియాన్ని ఖాళీ చేయించారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సాయంతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ లలిత్ శర్మ వెల్లడించారు.
ఇవీ చదవండి
-
- 02 Jul,2025
సంచలన విషయాలు వెల్లడించిన ఈడీ
Continue Reading...
-
- 02 Jul,2025
ఐపీఎస్కి రాజీనామా.. ఎందుకంటే.
Continue Reading...
-
- 02 Jul,2025
కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్కు మహిళా కమిషన్ నోటీసులు
Continue Reading...
-
- 02 Jul,2025
యాజమాన్యం తప్పుంటే కఠిన చర్యలు తీసుకోవాలి
Continue Reading...
-
- 02 Jul,2025
నత్తనడకన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
Continue Reading...
-
- 02 Jul,2025
శాఖల మధ్య సమన్వయ లోపం.. ప్రజలకు శాపం
Continue Reading...
-
- 02 Jul,2025
కొండా సురేఖపై ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఫిర్యాదు !
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని