Breaking News

ఒకప్పుడు మినరల్ వాటర్ అమ్మినా స్టార్ హీరో.... ?


Published on: 12 May 2025 18:03  IST

సినీరంగంలో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. కానీ ఒకప్పుడు ఇండస్ట్రీలోకి రాకముందు ఖర్చుల కోసం మినరల్ వాటర్ అమ్మకం వ్యాపారం స్టార్ట్ చేశారు. రాత్రంతా నీళ్లు సప్లై చేసి వ్యానుల్లోనే నిద్రపోయి ఉదయాన్నే తన అక్క ఇంటికి వెళ్లేవారు. వాటర్ సప్లై చేస్తున్న క్లబ్ కు కన్నడ నిర్మాత ఎండి. ప్రకాష్ రాగా.. తనకు ఛాన్స్ అడిగారట. అలా సైనైడ్ చిత్రానికి సహయ దర్శకుడిగా అవకాశం ఇప్పించారు. అతడు మరెవరో కాదు.. కాంతార సినిమాతో సంచలనం సృష్టించిన హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి. 

Follow us on , &

ఇవీ చదవండి