

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో కీలక సాక్షి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని మంగళవారం పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యక కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా తనకు అనారోగ్యంగా ఉందని తాను మాట్లాడేందుకు ఊపిరి తీసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని కోర్టుకు ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీని ఆసుపత్రికి తీసుకు వెళ్లి వైద్య చికిత్స అందించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.
ఇవీ చదవండి
-
- 20 Jun,2025
ఆడపులికి క్లీంకార పేరు..
Continue Reading...
-
- 20 Jun,2025
మంచిర్యాలలో బీఆర్ఎస్ నాయకుడిపై దాడి..
Continue Reading...
-
- 20 Jun,2025
మరణించిన మెడికోల కుటుంబాలకు భారీ విరాళం!
Continue Reading...
-
- 20 Jun,2025
విశాఖలో రంగంలోకి 50 మంది స్నేక్ క్యాచర్లు..!
Continue Reading...
-
- 20 Jun,2025
ఇజ్రాయెల్తో యుద్ధంలో ఇరాన్కు చైనా రహస్య సాయం..!
Continue Reading...
-
- 20 Jun,2025
ఖతార్ ఎయిర్బేస్లో కన్పించని అమెరికా విమానాలు..!
Continue Reading...
-
- 20 Jun,2025
20 బిలియన్ల డాలర్లు రాసిచ్చిన టెలిగ్రాం ఓనర్
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని