Breaking News

కావ్య మారన్‌కు బ్యాడ్ న్యూస్..


Published on: 13 May 2025 19:05  IST

ఐపీఎల్‌ను వాయిదా వేయడంతో విదేశీ ఆటగాళ్లు తమ తమ స్వదేశాలకు వెళ్లిపోయారు. అయితే కొందరు ఆటగాళ్లు తిరిగి వెనక్కి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. కానీ, సన్‌రైజర్స్ జట్టు కీలక ఆటగాళ్లైన ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ మాత్రం తిరిగి భారత్‌కు రావడం లేదట. జూన్ 11వ తేదీన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మొదలు కాబోతోంది.ఆ మ్యాచ్ ప్రాక్టీస్‌లో ప్యాట్ కమిన్స్ జాయిన్ అయ్యాడు. మరోవైపు ట్రావిస్ హెడ్ తిరిగి రావడం కూడా అనుమానమే.

Follow us on , &

ఇవీ చదవండి