

ల్నాడు జిల్లాలోని నరసరావుపేట మండలంలో గల ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం కోటప్పకొండకు భక్తులు చాలామంది వస్తుంటారు. ఇక్కడ కొలువైన త్రికోటేశ్వరస్వామికి భక్తులు విశేష పూజలు చేస్తుంటారు. ఏదైనా కోరిక కోరుకుంటే స్వామివారు త్వరగా తీరుస్తారని భక్తుల విశ్వాసం. ఇవాళ(సోమవారం) వేల సంఖ్యలో భక్తులు కోటప్పకొండకు తరలి వచ్చి త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. గిరిప్రదక్షిణ చేస్తూ ప్రసాద్(50) అనే భక్తుడు తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందాడు.
ఇవీ చదవండి
-
- 23 Jun,2025
రాష్ట్ర క్యాబినెట్ భేటీ..స్థానిక సంస్థల ఎన్నికలపై..?
Continue Reading...
-
- 23 Jun,2025
బనకచర్ల ప్రాజెక్టును తక్షణమే ఆపాలి
Continue Reading...
-
- 23 Jun,2025
‘మల్లన్న’ క్షేత్రానికి 15 లక్షల విరాళం
Continue Reading...
-
- 23 Jun,2025
బోథ్ మండలంలో తిరుగుతున్న పెద్దపులి..
Continue Reading...
-
- 23 Jun,2025
యూసుఫ్ గూడలో ఒలింపిక్ డే రన్
Continue Reading...
-
- 23 Jun,2025
తెలంగాణ సారస్వత పరిషత్తులో దరఖాస్తులు..?
Continue Reading...
-
- 23 Jun,2025
ఆ ఇద్దరికి ఐదు రోజుల ఎన్ఐఏ రిమాండ్
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని