Breaking News

పాక్ ఐఎస్ఐ గూఢచర్యం.. భారతీయ వ్యాపారి అరెస్టు


Published on: 19 May 2025 10:54  IST

పాక్ కోసం గూఢచర్యానికి పాల్పడుతూ మరో వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ఈ కేసులో యూపీకి చెందిన వ్యాపారి షహ్‌జాద్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు ఆదివారం వెల్లడించారు. షహ్‌జాద్ గూఢచర్యంతో పాటు పాక్‌కు స్మగ్లింగ్ చేస్తున్నట్టు జాతీయ భద్రతకు సంబంధించిన ముఖ్య సమాచారాన్ని తన హ్యాండ్లర్‌లకు పంపిస్తున్నట్టు సమాచారం అందడంతో యూపీ పోలీసుల ప్రత్యేక టాస్క్ ఫోర్సు అతడిని మొరాదాబాద్‌లో అరెస్టు చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి