Breaking News

ఆకాశ్‌ పనితీరు చూసేందుకు.. కలాం ఉంటే బాగుండేది!


Published on: 19 May 2025 18:24  IST

ఆపరేషన్‌ సిందూర్‌కు ప్రతీకారంగా పాక్‌ మనదేశంపైకి ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను తుత్తునియలు చేసిన ఆకాశ్‌ క్షిపణుల తయారీ అబ్దుల్‌ కలాం కలల ప్రాజెక్టు అని.. దానికి ఆయన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని డీఆర్‌డీవో రిటైర్డ్‌ శాస్త్రవేత్త, కర్ణాటకకు చెందిన డాక్టర్‌ ప్రహ్లాదరామారావు పేర్కొన్నారు. ఆకాశ్‌పనితీరు చూడటానికి ఆయన ఇక్కడ ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

Follow us on , &

ఇవీ చదవండి