Breaking News

జ్యోతిని పావుగా వాడుకున్న పాక్..!


Published on: 19 May 2025 18:47  IST

భారత్‌తో సమాచార యుద్ధం (ఇన్‌ఫర్‌మేషన్ వార్‌ఫేర్)లో జ్యోతిని కీలక ఆయుధంగా మలచుకోవాలని, సమయాన్ని బట్టి వాడుకోవాలని పాక్ అనుకుందట. ఇందులో భాగంగానే ఆమెతో పాకిస్థాన్‌కు అనుకూలంగా ప్రచారం చేయించారని సమాచారం. ఇన్‌ఫర్‌మేషన్ వార్‌ఫేర్‌లో భాగంగా ఒకవైపు పాక్ అనుకూలిత ప్రచారం చేయించడంతో పాటు మరోవైపు భారత్‌పై విద్వేషం పెరిగేలా చేయడంలోనూ జ్యోతిని వాడుకోవాలని డిసైడ్ అయ్యారని వినిపిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి