Breaking News

పాక్‌ టార్గెట్‌లో గోల్డెన్‌ టెంపుల్‌..


Published on: 19 May 2025 14:01  IST

ఆపరేషన్ సిందూర్‌ను జీర్ణించుకోలేని పాకిస్థాన్‌.. మనదేశం మీదకు క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆపరేషన్‌ తర్వాత అక్కసుతో పంజాబ్‌లో అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుందని మేజర్ జనరల్ కార్తిక్‌ సి శేషాద్రి వెల్లడించారు. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టామని తెలిపారు. మన స్వర్ణ దేవాలయంపై ఒక్క గీత కూడా పడకుండా అన్ని డ్రోన్లు, క్షిపణులను కూల్చివేశారు అని మేజర్ జనరల్‌ వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి