Breaking News

నంది అవార్డులపై ప్రకటన.. మొత్తం మారిపోతుంది


Published on: 19 May 2025 14:09  IST

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రోజుల్లో సినిమా ఇండస్ట్రీ డెవలప్‌మెంట్‌ కోసం అవసరమైన ప్రణాళికలు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలో రచిస్తున్నామని ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. చాలాకాలంగా మూలన పడిపోయిన నంది అవార్డులను పునరుద్థరిస్తాం. అతి తర్వలో ఆ అవార్డులకు సంబంధించి ప్రకటన ఇస్తాం. పరిశ్రమకు చెందిన ముఖ్యమైన నిర్మాతలు, దర్శకులు, నటులతో సమావేశం ఏర్పాటు చేయనున్నాం అని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి