Breaking News

11 మంది దేశ ద్రోహులు వీల్లే..!


Published on: 19 May 2025 15:37  IST

దేశ ద్రోహులు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో మొదలుపెడితే.. ఇప్పటి వరకు పాక్ కోసం పని చేస్తున్నట్లు భావిస్తున్న 11 మంది గూఢాచారులు అధికారుల చేతికి చిక్కారు. వీరంతా హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు కావటం గమనార్హం. జ్యోతి మల్హోత్రాది, తారిఖ్‌ది, అర్మన్, నౌమన్ ఇల్లహి హర్యానా, దేవేంద్ర సింగ్ దిల్హన్, గజాలా, యామిన్ మహ్మద్ ,సుఖ్‌ప్రీత్ సింగ్, కరన్‌బీర్ సింగ్ పంజాబ్‌, షహజాద్ ఉత్తర ప్రదేశ్‌, మహ్మద్ ముర్తాజా అలీ గుజరాత్.

Follow us on , &

ఇవీ చదవండి