Breaking News

కాంగ్సెస్ వర్సెస్ బీజేపీ-రాజకీయ రగడ


Published on: 19 May 2025 18:20  IST

పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదం గురించి ప్రపంచ దేశాలకు వివరించడానికి ఏడు అఖిలపక్ష బృందాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఉన్న పేర్లపై ఇప్పుడు రాజకీయ రగడ రాజుకుంది. తాము సిఫార్సు చేసిన నలుగురు ఎంపీలకు అఖిలపక్ష బృందంలో చోటు దక్కలేదని కాంగ్రెస్ వాదిస్తుండగా, పేర్లను సిఫార్సు చేసే ఛాన్స్ ఇచ్చేది లేదని కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు తేల్చి చెబుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి