Breaking News

ప్రియుడితో వెళ్లి పోయిన భార్యకు భర్త సర్‌ప్రైజ్..


Published on: 18 Jun 2025 17:08  IST

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో సునీల్‌, కుష్బూ జంటకు మే 17న పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. హనీమూన్ కోసం నైనితాల్‌ తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు కాని తొమ్మిది రోజుల తర్వాత ఖుష్బూ తన ప్రియుడితో కలిసి పారిపోయినట్టుగా తెలిసింది. అది తెలిసిన సునీల్‌ ఆమె ప్రియుడు యశ్వంత్‌కి ఇచ్చి వివాహం చేశాడు. తాను మరో రాజా రఘువంశీ లాగా జీవితాన్ని ముగించలేదు..అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి