Breaking News

కేబుల్‌ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్య..


Published on: 19 Jun 2025 14:19  IST

హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి పైనుంచి దూకి ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.. మృతిచెందిన యువతిని సుష్మ (27)గా గుర్తించారు. వెంటనే ఆమె కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి