Breaking News

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం..


Published on: 19 Jun 2025 14:49  IST

ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్‌, టీజీ భరత్‌, వాసంశెట్టి సుభాష్‌, సీఎస్‌ విజయానంద్‌ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రులు అచ్చెన్నాయుడు, కందుల దుర్గేశ్‌, అనగాని సత్యప్రసాద్‌, బీసీ జనార్దన్‌రెడ్డి హాజరయ్యారు. 19 సంస్థల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదలనలపై సమావేశంలో చర్చించారు.

Follow us on , &

ఇవీ చదవండి