Breaking News

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించండి..!


Published on: 18 Jun 2025 17:53  IST

ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు, కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే విధంగా అధ్యాపకులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీ సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కళాశాలను, ప్రభుత్వ పాఠశాలను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాల‌లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి