Breaking News

రూ.5 భోజన కేంద్రాల్లో అల్పాహారం కూడా..


Published on: 27 Jun 2025 12:23  IST

గ్రేటర్‌లోని రూ.5 అన్నపూర్ణ భోజన కేంద్రాలకు ఇందిర క్యాంటీన్లుగా పేరు పెట్టాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. అలాగే కేంద్రాల్లో భోజనంతో పాటు అల్పాహారం అందించాలని భావిస్తున్నారు. ఈ మేరకు గురువారం మేయర్‌ విజయలక్ష్మి అధ్యక్షతన సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో తీర్మానం చేశారు. 11 ప్రాంతాల్లో సీటింగ్‌ సదుపాయం పునరుద్ధరించడంతో పాటు, మరో 40చోట్ల పౌరులు కూర్చుని తినేలా సౌకర్యాలు కల్పించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి