Breaking News

డ్రగ్స్‌ అమ్మినా.. వాడినా.. వెన్నులో వణుకు పుట్టిస్తాం


Published on: 27 Jun 2025 17:41  IST

రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చేందుకు యువత, విద్యార్థులు కలిసికట్టుగా పోరాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డ్రగ్స్‌ వద్దు బ్రో నినాదంతో గురువారం గుంటూరు ఇన్నర్‌రింగ్‌రోడ్డులోని శ్రీ కన్వెన్షన్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా యువత, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. గంజాయి, మత్తు పదార్థాలు విక్రయించేవారి వెన్నులో వణుకు పుట్టించేలా చేయాలన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి